Wednesday, May 15, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు-770పాయింట్లు కోల్పొయిన సెన్సెక్స్

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మై..న‌ష్టాల‌తో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,766కి పడిపోయింది. నిఫ్టీ 217 పాయింట్లు నష్టపోయి 17,542కి దిగజారింది. బజాజ్ ఫిన్ సర్వ్ (2.58%), ఏసియన్ పెయింట్స్ (1.81%), భారతి ఎయిర్ టెల్ (1.03%), టైటాన్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.56%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. రిలయన్స్ (-2.99%), టీసీఎస్ (-2.49%), సన్ ఫార్మా (-2.21%), టెక్ మహీంద్రా (-2.15%), ఇన్ఫోసిన్ (-1.93%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement