Friday, May 3, 2024

RIP – సహారా ఇండియా వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ కన్నుమూత

‘సహారా ఇండియా పరివార్’ సంస్థ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్(75) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి గత రాత్రి తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియల నిమిత్తం రాయ్ భౌతికకాయాన్ని స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు నేడు తీసుకురానున్నారు. ఆయన మృతిపట్ల సమాజ్‌వాది పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement