Thursday, May 2, 2024

ప్రత్యేక నిధుల కోసం… మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి

ప్రత్యేక నిధులు కేటాయించాలని మేయర్…మున్సిపల్ చైర్ పర్సన్ రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణ అభివృద్ధి
శాఖ మంత్రి కేటీఆర్ ను వేడుకున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్య మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రణీత గౌడ్ లు మంగళవారం రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రత్యేక నిధుల కోసం వినతి పత్రం సమర్పించారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement