Friday, May 3, 2024

దేశంలో రికార్డ్ స్థాయిలో మరణాలు….4529 మంది కరోనాతో మృతి

దేశంలో కరోనా కేసులు అదే స్థాయిలో రికార్డ్ అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల కొత్త‌గా 2,67,334 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు రికార్డ్ స్థాయిలో మరణాలు కూడా నమోదు అయ్యాయి. మొత్తం గడిచిన 24 గంటల్లో 4529 మంది మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం క‌రోనా కేసులు 2.55 కోట్లుకు చేరుకున్నాయి. 2.19 కోట్లు మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 2,83,248 మంది మృతి చెందారు.
ప్రస్తుతం 32,26,719 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement