Saturday, May 25, 2024

IPL | అదరకొట్టిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్ పై ఆర్సీబీ విజయం

బెంగళూరు​, పంజాబ్ జట్ల మధ్య ఇవ్వాల (గురువారం) మొహాలిలో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో బెంళూరు ఇండియన్స్​ విజయం సాధించింది. తొలుత 174 పరుగుల భారీ స్కోరు చేసిన బెంగళూరు.. పంజాబ్​కు 175 పరుగుల టార్గెట్​ నిర్ధేశించింది.

కాగా, పంజాబ్​ బ్యాటర్లు తొలుత దీటుగా ఆడినా.. ఆ తర్వాత అంత జోరు చూపలేదు. దీంతో 150 పరుగులకే ఆల్​ అవుటయ్యారు. 24 పరుగులతో బెంగళూరు విజయం సాదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement