Tuesday, May 7, 2024

రాహుల్, కోహ్లీల శ‌త‌కాలు….భార‌త్ 322/2

అసియా క‌ప్ లో భాగంగా పాక్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ , కోహ్లీలు శ‌త‌కాలు బాదారు.. గాయాల‌తో ఎనిమిది నెల‌లుగా ఆట‌కు దూరంగా ఉన్న రాహుల్ ఈ మ్యాచ్ లో విశ్వ‌రూపం చూపాడు.. ప్ర‌స్తుతం 47 ఓవ‌ర్ల‌లో భార‌త్ రెండు వికెట్లు కోల్పొయి 322 ప‌రుగులు చేసింది.. కోహ్లీ కూడా శ‌తకం పూర్తి చేశాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement