Sunday, May 5, 2024

ప్ర‌పంచంలోని అత్యంత విలువైన వ‌న‌రులు బాల‌లే..చంద్ర‌బాబునాయుడు..

నేడు చిల్డ్ర‌న్స్ డే. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పిల్ల‌లంద‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌పంచంలోని అత్యంత విలువైన వ‌న‌రులు బాల‌లేన‌ని తెలిపారు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు. పిల్ల‌ల‌కు బంగారు భ‌విష్య‌త్ ఇవ్వాల్సిన బాధ్య‌త మ‌న‌దేన‌ని ఆయ‌న అన్నారు. పిల్ల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం క‌లిసిక‌ట్టుగా కృషి చేసేందుకు ప్ర‌తిన‌బూనుదాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement