Monday, April 29, 2024

141 మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో పనిచేస్తున్న 141 మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ రేంజ్ చెందిన 1996 బ్యాచ్, వరంగల్ రేంజ్ కు చెందిన 1996 బ్యాచ్ తో పాటు హైదరాబాద్ సిటీ నుండి 1998 బ్యాచ్ కు చెందిన ఇన్స్పెక్టర్లకు డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రాష్ట్ర డిజిపి అంజని కుమార్ పదోన్నతి పొందిన 141 మంది అధికారులకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement