Friday, April 26, 2024

అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహావిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్చువల్ గా 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి కుటుంబ సభ్యులను సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement