Saturday, April 27, 2024

PBKS vs DC | పంజాబ్ మూడో వికెట్ డౌన్..

ఐపిఎల్ 2024లో భాగంగా చంఢీగర్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పంజాబ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా, చేజింగ్‌లో పాంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 10వ ఓవర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ప్రభసిమ్రాన్ సింగ్ ( 26 ) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో సామ్ కరన్, జితేష్ శర్మ ఉన్నారు. ఇక, పంజాబ్ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement