Sunday, April 28, 2024

మంత్రి ఎర్రబెల్లికి న్యూ ఇయర్​ గ్రీటింగ్స్.. స్పెషల్​గా విష్​ చేసిన ప్రముఖులు​

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్ర ఎర్రబెల్లి దయాకర్​ రావుకు పెద్ద ఎత్తున గ్రీటింగ్స్​ అందాయి. 2023వ సంవత్సరం సందర్భంగా రెడ్కో ఛైర్మన్ వై సతీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుని కలిసి శుభాకాంక్షలు​ తెలిపారు. అదేవిధంగా నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ రాజమౌళి కూడా మంత్రిని కలిసి గ్రీటింగ్స్​ తెలిపారు. హైదరాబాద్​లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి చాంబర్లో ఎర్రబెల్లిని కలిసిన వారు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement