Sunday, April 28, 2024

shirdi : షిరిడీ సాయిబాబా మందిరాన్ని సందర్శించిన నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

ప్రభ న్యూస్, షిరిడి : శ్రీ సాయిబాబా సంస్థాన్‌కి కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ (B.P.S.) సపత్నిక్ సాయిబాబా సమాధిని సందర్శించారు. అనంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున సంస్థాన్ ప్ర.చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హులావ్లే ఆయనను సత్కరించారు. ఆ తరువాత సంస్థ సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హుల్వాలే బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement