Sunday, April 28, 2024

AP: వైఎస్ఆర్ ఆస‌రా సంబ‌రాల్లో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యే

పలమనేరు, ఫిబ్రవరి 14(ప్ర‌భ‌న్యూస్‌): పలమనేరులో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలలు నిర్వ‌హించారు. ఈ సంబ‌రాల్లో పాల్గొన్న రాజంపేట ఎం.పి. పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు ఎం.పి. ఎన్.రెడ్డప్ప, పలమనేరు శాసన సభ్యులు వెంకటేగౌడ, ఎం.ఎల్.సి. భరత్, పలమనేరు ఆర్.డి.ఓ. మనోజ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement