Friday, May 3, 2024

పుద్దుచ్చెరి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో నిర్ల‌క్ష్యం…

పుద్దుచ్చెరి: ఆస్ప‌త్రికి వ‌చ్చే రోగుల ప‌ట్ల‌ పుద్దుచ్చెరి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. అంబులెన్స్ లో క‌నీస వ‌స‌తి అయిన స్ట్రెచ‌ర్ లేక‌పోవ‌డంతో పుద్దుచ్చెరి రైల్వేస్టేష‌న్ లో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ బాలుడు కుప్ప‌కూలిపోయాడు. దీంతో బాలుడిని స్థానికులు ట్రాలీలో తీసుకొచ్చారు. ఈ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే పుద్దుచ్చెరి ఆస్ప‌త్రికి త‌మిళ సై బ‌య‌లుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement