Thursday, April 25, 2024

Breaking: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ టీమిండియా.. 33 ప‌రుగుల‌కే రెండు వికెట్లు అవుట్‌

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఇవ్వాల టీమిండియా, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, అయిదు ఓవ‌ర్ల‌లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ (15), వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం స‌ర్యూకుమార్ యాద‌వ్‌, విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ని ఇరు జ‌ట్లు సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌ల‌లో గెలిచిన టీమిండియా స‌ఫారీల‌పై గెలిస్తే సెమీస్‌కు చేరే అవ‌కాశాలుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement