Saturday, April 27, 2024

National – కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

న్యూ ఢిల్లీ – 2024 పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గోయెల్ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించగా.. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు

ఆయన జాతీయ ఎన్నికల కమిషనర్లు గా ఉన్న ముగ్గురిలో గోయెల్ ఒకరు. అయితే ఆయన తన రాజీనామాకు సంబంధించిన కారణాలు మాత్రం ప్రకటించలేదు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement