Thursday, April 25, 2024

Breaking: నంద్యాల త్రీటౌన్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల త్రీ టౌన్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ రామకృష్ణ పోలీస్ స్టేషన్ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు కానిస్టేబుల్ రామకృష్ణ బదిలీపై వచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, కానిస్టేబుల్ రామకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement