Monday, May 6, 2024

CM రేవంత్ కు నాగార్జున దంపతుల విషేష్‌…

సీఎం రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున కలిసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ప్రముఖ సినీ హీరో నాగార్జున , ఆమల దంపతులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్ప గుచ్చం ఇచ్చి….స్పెషల్ విషేష్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement