Monday, April 29, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న -ఎంపీ సంతోష్ కుమార్

వరంగల్ పర్యటన లో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ . ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ..తెరాస పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ .. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..రాష్ట వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, రాష్ట రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి,రాష్ట నాయకులు కేశవ రావులు సంతోష్ కుమార్ తో పాటు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement