Sunday, April 28, 2024

భద్రాచలం వద్ద 64 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

భద్రాచలం : ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా గోదావ‌రి వరద తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద వదర ఉధృతి తగ్గుతూ వస్తున్నది. గోదవారి నీటిమట్టం ప్రస్తుతం 64 అడుగులకు చేరుకున్నది. ఇప్పుడు 20.01 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం వద్ద వరద 75 అడుగులకు చేరుతుందని అధికారులు భావించారు. అయితే వానలు తగ్గిపోవడంతో వరద కూడా ఆగిపోయింది. దీంతో వదరగోదావరి కాస్త శాంతించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement