Monday, May 13, 2024

ఓయూ నూతన వీసీని సత్కరించిన ఎంపీ బాల్క సుమన్

ఉస్మానియా యూనివర్సిటీ అభ్యున్నతికి నూతన వైస్ ఛాన్సిలర్ రవీందర్ కృషి చేశారని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించిన నూతన వీసీ రవీందర్‌ను యూనివర్సిటీ క్యాంపస్‌లో కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రొఫెసర్ రవీందర్ గతంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ అభ్యున్నతికి కృషి చేస్తారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement