Monday, May 6, 2024

బాలబ్రహ్మేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఎమ్మెల్సీ కవితకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement