Friday, May 17, 2024

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. ఆరోపణలు చేసిన ఢిల్లీ బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎమ్మెల్సీ కవిత బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై నిన్న కవిత మీడియా ద్వారా తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement