Friday, May 3, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం రామరాజు పల్లెలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం దిగుబడి ఎలా ఉందని రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement