Wednesday, May 15, 2024

తీరందాటిన మాండూస్‌ తుఫాన్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

మాండూస్ తుఫాన్ కార‌ణంగా ఏపీలోని ప‌లు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నారు. తుఫానుగా మారిన వాయుగుండం పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది. తుఫాను ప్రభావంతో నెల్లూరు, ప్రకారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement