Saturday, April 27, 2024

వీడియో: ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, అరెస్ట్

హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద కలకలం రేగింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన మొయినుద్దీన్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగాడు. అధికారులు స్పందించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement