Wednesday, May 8, 2024

అనారోగ్యంతో వ్య‌క్తి మృతి.. ఆ కుటుంబానికి బాస‌ట‌గా నిలిచిన టీఆర్ ఎస్ నేత‌..

జగదేవపూర్ మండలం బిజీ వెంకటాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన అరిగే నరసయ్య (70) కుటుంబాన్ని పరామర్శించారు టీఆర్ ఎస్ అధికార ప్ర‌తినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అలాగే వారి కుటుంభానికి 50 కేజీల సన్న బియ్యం అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ , టీఆర్ ఎస్ మండల యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి సుధాకర్ , మండల బిసి విభాగం ప్రచార కార్యదర్శి రాజు , గ్రామ శాఖ అధ్యక్షులు పోకల బాబు, గ్రామ ఉపాధ్యక్షులు రమేష్ , గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కర్ణకర్ , గ్రామ యూత్ అధ్యక్షులు నరేష్ సీనియర్ నాయకులు రామస్వామి, బాలరాజు, అరిగే బాలయ్య, సాయిలు, వార్డు మెంబర్ వెంకటేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ బాలు, యువజన విభాగం నాయకులు పరమేష్, భాను, రంగులు, అగయ్య,రజనర్శు, రామయ్య,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement