Thursday, May 2, 2024

కామారెడ్డిలో చిరుత కలకలం.. మేకలమందపై దాడి

కామారెడ్డి జిల్లా బోనాలు అటవీప్రాంతంలో చిరుత కలకలం రేపింది. మేకలమందపై చిరుత దాడి చేసింది. ఓ ఆవును చంపేసింది. దీంతో పవువుల కాపరులు, స్థానికులు భయాందోళనకు చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement