Saturday, May 4, 2024

Kashmir : శార‌దా మఠం శ‌క్తిపీఠంలో ల‌క్ష్మీకాంతం దంప‌తుల పూజ‌లు

కృష్ణా జిల్లా పూర్వపు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు కాశ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. కాశ్మీర్ లోని కృష్ణ గంగానది ఒడ్డున ఉన్న ఇండో పాకిస్తాన్ సరిహద్దులోని టీత్వాల్ (LOC) వద్ద శారదా మఠం శక్తి పీఠానికి పూజలు నిర్వహిస్తున్నారు. తీత్వాల్ శారదా శక్తి పీఠ్ (LOC)కి వెళ్లే మార్గంలో మంచుకొండల దగ్గర పూర్తి భద్రత మధ్యలో లక్ష్మి కాంతం, శోభలత దంపతులు పూజలో పాల్గొన్నారు. మంచు కొండల్లో ఉన్న లక్ష్మికాంతం దంపతులకు రక్షణగా భద్రతా సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement