Saturday, May 4, 2024

కేంద్ర గ‌నుల‌శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర గ‌నుల శాఖ మంత్రికి లేఖ రాశారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు. నాలుగు గ‌నుల‌ను వేలం వేయ‌కుండా సింగ‌రేణికి కేటాయించాల‌ని మంత్రి కేటీఆర్ లేఖ‌లో కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement