Wednesday, May 8, 2024

IPL | కోహ్లీ అవుట్.. 12 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు డౌట్

ఐపిఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, చిదంబరం స్టేడియం వేదికగా జరుగుత్న మ్యాచ్‌లో ఆర్సీబీ 78 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లో ఎం రెహమాన్ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ అయ్యాడు. అదే ఓవ‌ర్లో నాలుగవ బంతికి అనుజ్ రావా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కెమరాన్ గ్రీన్, దినేఫ్ కార్తీక్ ఉన్నారు. ఆర్సీబీ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement