Thursday, May 16, 2024

తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు

జూనియర్ కాలేజీలకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ల కోసం పరీక్ష నిర్వహించొద్దని స్పష్టం చేసింది. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల ప్రతినిధులతో సమావేశమైన అధికారులు రేపు స్కాలర్ షిప్ కమ్ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించవద్దని పేర్కొంది. ఒక వేళ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని అధికారులు
హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement