Sunday, May 19, 2024

క‌న్నూరు- బెంగుళూరు ఎక్స్‌ ప్రెస్‌కు త‌ప్పిన ప్ర‌మాదం

కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది.ఎక్స్‌ప్రెస్‌ రైలు కన్నూరు నుంచి బెంగళూరు వెళ్తున్నది.శుక్రవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్‌ మధ్య పర్వతంపై నుంచి బండరాళ్లు పట్టాలపై పడిపోయాయి. రైలులో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సంయమంలో రైలులో 2348 మంది ఉన్నారని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement