Saturday, May 4, 2024

అండర్‌16 ఏసియన్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్ లో సౌత్‌కొరియాపై భారత్‌ విజయం..

ఎఫ్‌ఐబీఏ అండర్‌16 ఏసియన్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌ 2022లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. దక్షిణకొరియాతో జరిగిన మ్యాచ్‌లో 90-80తో టీమిండియా మట్టికరిపించింది. టోర్నీలో దక్షిణకొరియా-టీమిండియా 4 సార్లు తలపడగా, తొలిసారి భారత ఆధిపత్యం చెలాయించింది.

2009, 2011లో జరిగిన అండర్‌ 16 ఏసియన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈసారి దక్షిణకొరియాపై 90-80తో విజయం సాధించి, టీమిండియా ఐదో స్థానంలో నిలిచింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement