Sunday, May 12, 2024

భారతీయ రైల్వేలో 1785 అప్రెంటిస్‌లు

కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 14 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1785 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఎంపికైన వారు ఖరగ్‌పూర్‌, సత్రగచి, చక్రధర్‌పూర్‌, టాటా, ఝర్సుగూడ, రాంచీలో పనిచేయాల్సి ఉంటుంది.
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 15 నుంచి 24 ఏండ్ల

Advertisement

తాజా వార్తలు

Advertisement