కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 14 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1785 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఎంపికైన వారు ఖరగ్పూర్, సత్రగచి, చక్రధర్పూర్, టాటా, ఝర్సుగూడ, రాంచీలో పనిచేయాల్సి ఉంటుంది.
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 15 నుంచి 24 ఏండ్ల
భారతీయ రైల్వేలో 1785 అప్రెంటిస్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement