Monday, May 20, 2024

Asia cup | 242 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన భార‌త్.. పాండ్యా సెంచరీ మిస్

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో మ్యాచ్ లో భార‌త్ త‌న ఆరో వికెట్ ను కోల్పోయింది. భార‌త్ మిడిల్ ఆర్డ‌ర్ భ్యాట్స్ మెన్ పాండ్యా 90 బంతుల్లో 87 ప‌రుగులతో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసి 43 వోవ‌ర్లో అఫ్రిది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్ర‌స్తుం భారత్ 7 వికెట్లు కోల్పోయి 242 ప‌రుగులు చేసింది. జడేజా 22 బంతుల్లలో 14 పరుగులు చేయగా అఫ్రిది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత శార్ధుల్ టాకుర్ కూడా 3 బంతుల్లలో 3 పరుగులు చేసి ఔట్ అయ్యిడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement