Thursday, May 2, 2024

మళ్ళీ మొదలైంది…కొత్తగా ఎన్నో తెలుసా ?

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,625 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు ఈ మహమ్మారి బారిన పడి మరో 562 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 36,668మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అంతే కాకుండా ఇప్పటివరకూ 48.5కోట్ల మందికి టీకాలు వేశారు.

మొత్తం కేసులు: 3,17,69,132
కోలుకున్నవారు: 3,09,33,022
మరణాలు: 4,25,757
యాక్టివ్ కేసులు:4,10,353

Advertisement

తాజా వార్తలు

Advertisement