Saturday, May 4, 2024

కాసేపట్లో ప్రధాని మోడీతో జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల భేటీ

జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. తొలిసారిగా కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ అవుతున్నారు. కార్పొరేటర్ల వెంబడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు కె.లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లారు. మిషన్ తెలంగాణ పై ప్రధాని మోడీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement