Wednesday, May 8, 2024

పోలీస్ ల సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ , అతడి సోదరుడు దారుణ హత్య…

ఉత్తరప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ హత్యకు హత్యకు గురయ్యాడు.జైలు నుంచి మెడికల్‌ చెకప్‌ కోసం తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పోలీస్ ల పూర్తి సెక్యూరిటీ వుండగానే వారి సమక్షంలో హత్యకు గురికావడం విశేషం. కాగా, అతీక్ కుమారుడు అసదన్‌ను గురువారం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు కూడా హతమయ్యాడు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement