Sunday, May 5, 2024

మోడల్ స్కూల్ విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కడియం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామ మోడల్ స్కూల్ విద్యార్థులను మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోఇవాల పరామర్శించారు గాయపడిన 13 మంది విద్యార్థిని విద్యార్థులకు వారి ఖర్చులు నిమిత్తం 26 వేల రూపాయలను వారికి అందించారు పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులపై సంబంధిత డ్యూటీ డాక్టర్ అడిగి తెలుసుకున్నారు వీరితో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement