Monday, April 29, 2024

TS: నల్లగొండ సభ వద్దకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండకు చేరుకున్నారు. నల్లగొండ జిల్లాలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన అక్కడికి చేరుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు ఇది తొలి సభ. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement