Tuesday, May 14, 2024

Education : టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష ప్రశాంతం.. 83 శాతం మంది హాజరు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది. 38,091 మంది అభ్యర్థులకు 31,578 మంది పరీక్షకు హాజరైనట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఏ.రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన సెషన్‌లలో మొత్తం 83 శాతం మంది పరీక్ష రాసినట్లు స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement