Tuesday, April 30, 2024

మహారాష్ట్ర మంత్రి అనిల్ ప‌ర‌బ్ నివాసంలో ఈడీ సోదాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మహారాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి అనిల్ పరబ్ నివాసంలో ఈరోజు సోదాలు చేపట్టింది. డపోలీ సిటీలోని ఆయన నివాసంతో పాటు ముంబై, పూణేలలోని మరికొన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించింది.డపోలీ సిటీలో ఆయనకు ఓ రిసార్ట్ ఉంది. ఇక్కడి భూమిని 2017లో కొన్నపుడు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement