Thursday, April 25, 2024

అనారోగ్యంతో క‌న్నుమూసిన – ప్ర‌ముఖ నిర్మాత ఎం. రామ‌కృష్ణారెడ్డి

అనారోగ్యంతో క‌న్నుమూశారు ప్ర‌ముఖ నిర్మాత ఎం.రామ‌కృష్ణారెడ్డి. దాంతో టాలీవుడ్ లో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.
అల్లుడు గారు జిందాబాద్ , అభిమాన వంతులు , వైకుంఠపాళి , మూడిళ్ల ముచ్చట , అగ్నికెరటాలు వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. రామకృష్ణారెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చక్కటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన రామకృష్ణారెడ్డి..సినీ పరిశ్రమకు మంచి సేవలు చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రామకృష్ణారెడ్డి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement