Sunday, May 5, 2024

చైనా మొబైల్ కంపెనీలపై ఈడీ దాడులు

దేశవ్యాప్తంగా చైనా మొబైల్ కంపెనీలపై ఈడీ దాడులు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది. చైనాకు చెందిన షియోమి మొబైల్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే షియోమి కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. హవాలా, మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. వేల కోట్లను అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement