Thursday, May 16, 2024

లోన్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు

లోన్ యాప్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. 45కేసులపై ఈడీ విచారణ జరుపుతోంది. రూ.1238కోట్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోంది. పది మంది చైనీయుల కోసం ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement