Sunday, May 5, 2024

బీజేపీ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ఇన్‌చార్జిల నియామ‌కం

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. ప‌ట్టు లేని రాష్ట్రాల్లో ఎలాగైనా ఈ సారి విజ‌యం సాధించాల‌నే ఉద్దేశ్యంతో ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండంతో ఆయా రాష్ట్రాల‌కు ఇన్ చార్జిల‌ను నియ‌మించింది. రాజ‌స్థాన్ కు న‌రేంద్ర సింగ్ థోమ‌ర్, హ‌ర్యాన‌కు గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్, క‌ర్నాట‌క‌కు జీ.కిష‌న్ రెడ్డి, మ‌హారాష్ట్ర‌కు అశ్విని వైష్ణ‌వ్ ల‌ను నియ‌మించింది. వీరు ఆయా రాష్ట్రాల్లో పార్టీ బ‌లోపేతానికి కృషి చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement