Saturday, May 4, 2024

Earthquake: అండమాన్‌ దీవుల్లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 5.28 గంటలకు రాజధాని పోర్టు బ్లేయిర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) ప్రకటించింది. పోర్టుబ్లేయిర్‌కు 218 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement