Saturday, May 11, 2024

జమ్మూ కశ్మీర్ లో భూకంపం

జమ్మూ కశ్మీర్ లోని ని కత్రాలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5.01 గంటలకు 10 కి.మీ లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. భూకంప కేంద్రం కట్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement