Tuesday, May 7, 2024

Drugs Case: కాసేపట్లో ఈడీ ముందుకు హీరో రానా..

టాలీవుడ్‌ లో డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో ఈడీ విచారణ కు హాజరుకానున్నారు హీరో దగ్గుబాటి రానా. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈడీ ముందుకు రానున్నాడు హీరో రానా. ఇక ఇప్పటికే 12 సినీ ప్రముఖుల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. ఈ టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో మొట్ట మొదటి సరిగా నోటీసులు అందుకున్నాడు హీరో రానా. అయితే.. ఇవాళ్టి విచారణలో డ్రగ్స్ వ్యవహారం, మనిలాండరింగ్ వ్యవహారం పై హీరో రానాను ప్రశ్నించునున్నారు ఈడీ అధికారులు. ఇక నిన్న సుదీర్ఘంగా నటుడు నందు తో పాటు కెల్విన్, ఖుద్దుస్, వాహిద్ లను విచారణ చేశారు ఈడీ అధికారులు. కాగా… ఈ డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే పూరి, చార్మీ మరియు రకుల్ ను ఈడీ విచారించిన సంగతి విధితమే.

ఇది కూడా చదవండి: Bhumra magic: తొలి వికెట్, వందో వికెట్ ఒకేలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement